లాక్‌డౌన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ.. కేసు నమోదు
లక్నో :  మందులేని మహమ్మారి  కరోనా వైరస్ ‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ‍్క్షప్తి చేస్తున్నా పలువురు మాత్రం యధేచ్చగా లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించిన ఓ బీజేపీ నేతపై ఉత్తరప్రదేశ్‌…
అద్భుతం జరుగుతుందనుకున్నారు!
న్యూఢిల్లీ:  నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవార…
ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్కానింగ్‌..
విశాఖపట్నం:   రైల్వే స్టేషన్‌కు వచ్చి, బయటకు వెళ్లే ప్రతి ప్రయాణికుడిని థర్మల్‌ స్కానర్‌ ద్వారా తనిఖీ చేస్తున్నామని విశాఖ రైల్వే ష్టేషన్‌ చీఫ్‌ మేనేజర్‌ సురేష్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌-19( కరోనా వైరస్‌) నిరోధానికి విశాఖ రైల్వే స్టేషన్‌లో  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు…
జనతా కర్ఫ్యూ: పెట్రోల్‌ బంక్‌లు బంద్‌
అమరావతి:  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ (ఏపీఎఫ్‌పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3 వే…
బెయిల్‌ షరతులను చిదంబరం ఉల్లంఘించారు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి  పి. చిదంబరం పై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిదంబరం బెయిల్‌ కండీషన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేస…
‘గాంధీ’ లో 11 నెలల బాలుడు కిడ్నాప్‌
హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో …